వాతావరణ శాఖ సూచనల మేరకు గ్రేటర్ పరిధిలో వచ్చే మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదానికి ఆస్కారం ఉన్న ప్రదేశాలపై నిరంతరం నిఘా పెట్టాలని జోనల్ సర్కిల్, వార్డు అధికారులను జీహెచ్ఎంసీ కర్ణన్ ఆదేశిం�
మగుండం నగర పాలక సంస్థ 44వ డివిజన్ పరిధి రమేష్ నగర్ సమీపంలో కాలువ ఆక్రమణకు గురవుతుంది. ఈ విషయమై ఆ డివిజన్ ప్రజలు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, నగర పాలక కమిషనర్ (ఎఫ్ఎసీ) జే.అరుణ శ్రీకి ఫిర్యాదు చేశారు.
ఆరాంఘర్ ఫ్లై ఓవర్ అప్ డౌన్ ర్యాంపుల నిర్మాణానికి కావాల్సిన భూ సేకరణ ప్రక్రియ సత్వరమే పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. ఆరాంఘర్ నుంచి జూ పార్కు వరకు చేపట్టి�
జీహెచ్ఎంసీ నూతన కమిషనర్గా మంగళవారం ఆర్వీ కర్ణన్ బాధ్యతలు చేపట్టనున్నారు. రెండు రోజుల కిందట జరిగిన ఐఏఎస్ల బదిలీల్లో భాగంగా ఆర్వీ కర్ణన్ను జీహెచ్ఎంసీకి బదిలీ చేయగా...
Ilambarithi | మియాపూర్, ఫిబ్రవరి 16 : కూడళ్ల అభివృద్ధి సుందరీ కరణ పనులను పకడ్బందీగా చేపట్టేందుకు ఆయా విభాగాలు సమన్వయంతో పనిచేయాలని బల్దియా కమిషనర్ ఇలంబర్తి (Ilambarithi) పేర్కొన్నారు. త్వరలో పనులు ప్రారంభం కానున్న నేపథ్య�