బీసీలపై కాంగ్రెస్, బీజేపీ కపట ప్రేమను చూపుతున్నాయని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా ఓబీసీ వర్గాల వెనుకబాటుపై చర్చ జరుగుతున్న తరుణంలో రాజకీయ లబ్ధికోసం డ్రామాలాడుతున్నాయని
BRS | గత బీఆర్ఎస్(BRS) పాలనలోనే యాదవులకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చిందని తెలంగాణ స్టేట్ గోట్ ఫెడరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజలపాలిట అసలు కొరివి దయ్యం సీఎం రేవంత్రెడ్డేనని రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని అన్నివర్గాల పాలిట బూతంలా మారారని విమర్శించారు.
గురుకులాల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా, సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు మొద్దునిద్రలో ఉన్నారని బీఆర్ఎస్ నేతలు కే వాసుదేవరెడ్డి, బాలరాజుయాదవ్ ధ్వజమెత్తారు. హైడ్రా పేరిట ప్రజాసమస్యలను పక్�
గొల్ల, కురుమలపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ ఆరోపించారు. యాదవ, కురుమల రాజ్యాధికార ఐక్య వేదిక ఆధ్వర్యంలో ‘మేమెంత�
Sheep units | ప్రభుత్వం యాదవ, కురుమ సోదరుల కోసం గొర్రెల పంపిణీ(Sheep units) పథకాన్ని వెంటనే ప్రారంభించాలని గొర్రెలు, మేకల పెంపకందారుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ డా.దూదిమెట్ల బాలరాజు యాదవ్(Balaraju Yadav) డిమాండ్ చేశారు.
ప్రభుత్వం గొల్లకురుమల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నదని తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ తెలిపారు.