నకిరేకల్ నియోజకవర్గ ప్రజలే తన బలం, కార్యకర్తలే తన బలగమని, ప్రజాఆశీర్వాదంతో నకిరేకల్ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగురవేద్దామని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
బీఆర్ఎస్ ఎన్నికల వ్యూహంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ఈ నెల 15 వ తేదీన బీ ఫారం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నది. మరోవైపు నియోజకవర్గాల్లో బాధ్యతల పైన దృష్టి సారించింది.
ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో ఆదాయ పన్ను దాఖలు సమయాన్ని మరో నెల పొడిగించాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు బీఆర్ఎస్ ఎంపీలు విజ్ఞప్తి చేశారు.
దేశ భవిష్యత్ యువతపైనే ఆధారపడి ఉన్నదని, అటువంటి యువత భవితకు సీఎం కేసీఆర్ కేరాఫ్గా నిలుస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
సమీకృత వ్యవసాయంపై దృష్టిసారించాలి మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేట టౌన్, జూలై 17: వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు రావాలని, సేంద్రియ సాగుపై రైతులు దృష్టిసారించాలని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి పేర