వేములవాడ రాజన్న క్షేత్రం కిక్కిరిసింది. రాష్ట్రంలోని నలుమూలల నుంచి భక్తులు తరలిరావడంతో జనసంద్రమైంది. సుమారు 80 వేల మంది తరలివచ్చారు. ఉదయాన్నే ధర్మగుండంలో స్నానం చేసి, స్వామివారి దర్శనం కోసం బారులు తీరార�
Harish rao | సిద్దిపేట జిల్లాలో నారాయణరావుపేటలోని బద్ధిపోచమ్మ ఆలయాన్ని అద్భుతమైన పుణ్య క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రి హరీశ్ రావు అన్నారు. మండల కేంద్రమైన నారాయణరావుపేట