కావాలనే కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి విమర్శించారు. మొయినాబాద్ ఫామ్హౌస్ ఘటనతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని స్పష్టంచేశారు.
కిడ్నీలో, పిత్తాశయంలో రాళ్లు కరిగించే మందులు అంటూ ప్రచారం చేయడం నిషేధమని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) డీజీ కమలాసన్రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని బహదూర్పురాలో ఆర్ఎస్ యునానీ ఫార్మస�
ఏం జరిగిందో అందరికీ తెలుసు.. జరిగిన సంఘటనపై ప్రభుత్వం, సంస్థల యాజమాన్యాలు చిటికెలో స్పందించిన వైనం కూడా సర్వత్రా ఎరుకే. మరమ్మతులకు ఎంత ఖర్చు అయ్యిందో అధికారులే స్పష్టంగా చెప్తున్నారు.
వ్యాక్సినేషన్ | వ్యాక్సిన్ తీసుకోనివారికి వచ్చే నెల నుంచి రేషన్, పింఛన్ నిలిపివేస్తారని వైద్యారోగ్య శాఖ చెప్పినట్టు కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు తప్పు అని ప్రజా వైద్యారోగ్య సం�