మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారపర్వం ముగిసింది. బుధవారం రాష్ట్రంలోని మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఆర్థిక రాజధానిలో అధికార పీఠాన్ని కైవసం చేసుకునేందుకు మహాయుతి, మహా వికాస్ అఘాడీ(ఎ�
JJP alliance | అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) వేళ హర్యానా (Haryana) లో కొత్త పొత్తు పొడిచింది. హర్యానా మాజీ ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతలా (Dushyant Chautala) నేతృత్వంలోని జననాయక్ జనతా పార్టీ (JJP).. చంద్రశేఖర్ ఆజాద్ (Chandrashekhar Azad) నేతృత్వంలోని
Chandra Shekhar Aazad | ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్ జిల్లా దేవ్బంధ్ ఏరియాలో దుండగులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ భీమ్ ఆర్మీ చీఫ్, ఆజాద్ సమాజ్ పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్ స్పృహలోనే ఉన్�
Chandra Shekhar Aazad | ఆజాద్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు, కాన్షీరామ్ & భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్పై హత్యాయత్నం జరిగింది. సహరాన్పూర్లోని దేవ్బంధ్ ఏరియాలో గుర్తు తెలియని వ్యక్తులు ఆజాద్ కాన్వాయ్పై దాడి�