అయ్యప్ప స్వామి నామస్మరణతో పురవీధులు మార్మోగాయి. స్వామియే శరణం అయ్యప్ప అంటూ స్వామిని కీర్తిస్తూ సాగిన శోభాయాత్ర అందరిలో భక్తి భావాన్ని నింపింది. వందలాది మంది అయ్యప్ప స్వాములు, భక్తజన వాహినితో శోభాయాత్ర �
Road Accident | శబరిమలై వెళ్లి తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదం(Road accident)లో తీవ్రంగా గాయపడి మదురై దవాఖానలో చికిత్స పొందుతున్న ములుగు(Mulugu) జిల్లా మంగపేట మండలం కమలాపురానికి చెందిన జరుపుల రాము (24) బుధవారం మృతి చెందాడు. కాగా, తమిళ
శబరిమలకు రైల్వే శాఖ ప్రారంభించిన ప్రత్యేక రైళ్లతో ఎటువంటి ప్రయోజనం లేదని అయ్యప్ప భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ రైళ్లలో టికెట్ ధర ఎక్కువ కాగా, ప్రయాణ సమయం కూడా ఎక్కువేనని వాపోతున్నారు.