అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో నిర్మించిన దివ్యమైన రామాలయం శ్రీరామ నవమి ఉత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు బాల రాముని నుదుటిపై సూర్య కిరణాలతో తిలకం దిద్దనున్నారు. ఈ అద్భు
అయోధ్య భవ్య శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం, స్వామివారి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా తెలంగాణలో విశిష్ఠత కార్యక్రమం నిర్వహణకు ఏర్పాటుకు చిలుకూరు శివాలయం ప్రధాన అర్చకుడు శ్రీ రామదాసి సురేశ్ ఆత్మారాం మహరాజ్ �
భారత ఎన్నికల సంఘంపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల సంఘం పంజరంలో చిలుకలా మారిందని, అధికార బీజేపీకి అనుకూలంగా ద్వంద్వ ప్రమాణాలు అనుసరిస్తున్నదని విమర్శించారు.