యావత్ హిందూ సమాజం వేచిచూసిన సుదీర్ఘ స్వప్నం సోమవారం సాకారమైంది. అయోధ్యలో నిర్మించిన రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ వేడుకను చూస్తూ భక్తులు తన్మయత్వం పొందారు.
అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో గ్రామాలన్నీ రామనామ స్మరణతో మార్మోగాయి. ఉదయం నుంచే గ్రామాల్లోని ఆలయాల్లో రామునికి ప్రత్యేక పూజలతో పాటు భజనలతో ఊరేగింపు నిర్వహించ�
అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఊరూరా ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నది. ఆలయాల్లో ప్రత్యేక పూజలు.. శోభాయాత్రలు, భజనలతో సర్వత్రా భక్తిభావం వెల్లివిరిసింది. ఇంటిళ్లిపాది ఆలయాలకు వెళ్లి శ్రీరామ �