ప్రకృతి కరుణించక రైతాంగానికి మళ్లీ సాగు కష్టాలు వచ్చాయి. ఏడేండ్ల తర్వాత వర్షాల కోసం రైతులు దిగాలుగా మబ్బుల దిక్కు చూస్తున్నారు. ఇప్పటికే చెరువులు ఖాళీ కాగా భూగర్భజలాలు అడుగంటి పోయాయి.
రాష్ట్ర సర్కారు ప్రయత్నం ఫలించింది. సాగునీటి సంకల్పం సిద్ధించింది. వాగుల పరీవాహక గ్రామాల రైతుల చిరకాల స్వప్నం నెరవేరింది. కరువు నేలన గంగమ్మతల్లి జలతోరణాన్ని తొడిగింది. దీంతో దేవరకద్ర జలసిరులను సంతరించ�
ఎక్కడైనా ప్రాజెక్టుకు క్రస్ట్ గేట్లు ఉంటాయి. చెరువుకు గేట్లు అంటూ ఉండవు. కానీ, కామారెడ్డి జిల్లాలోని బీబీపేట పెద్ద చెరువుకు 25 ఇనుప గేట్లను అమర్చారు. ఆనకట్ట ఎత్తు పెంచకుండానే గేట్ల ద్వారా నీటిని చెరువులో