Nirmala Sitaraman | ఏవియేషన్ టర్బైన్ ఫ్యుయల్ (ఏటీఎఫ్)ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే విషయమై సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.
దేశీయ విమానయాన దిగ్గజ సంస్థ ఇండిగో.. టికెట్లపై ఇంధన చార్జీని ఎత్తివేస్తున్నట్టు గురువారం ప్రకటించింది. దీంతో ఆయా మార్గాల్లో ప్రయాణికులకు టికెట్ ధరలు రూ.1,000 వరకు తగ్గాయి.
రేట్లపై పరిమితి ఎత్తివేత విమానయాన సంస్థల నిర్ణయానికే వదిలిన కేంద్రం న్యూఢిల్లీ, ఆగస్టు 10: దేశీ విమాన చార్జీలపై గతంలో విధించిన పరిమితుల్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. విమాన ప్రయాణాలకు రోజువారీ డిమాండ