నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం నెహ్రునగర్ గ్రామానికి చెందిన ఓ ఆటోడ్రైవర్ ఆర్థిక ఇబ్బందులు తాళలేక చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. షేక్ కయ్యుం(45) ఆటో నడుపుతూ
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘మహాలక్ష్మి’ ప థకంతో ఉపాధి కరువై.. బతుకు భార మై మరో ఆటోడ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా మల్లాపూర్లో శుక్రవారం చోటుచేసుకున్నది. స్థానికుల వివరాల ప్
కాంగ్రెస్ సర్కారు తెచ్చిన మహిళలకు ఫ్రీ బస్సు స్కీంతో ఓ ఆటో డ్రైవర్ ఉపాధి కోల్పోయాడు. గిరాకీ లేక, కుటుంబాన్ని పోషించుకోలేక ఆరు నెలలుగా నరకయాతన అనుభవించాడు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కారణంగా ఉపాధి కోల్పోయిన ఓ ఆటో డ్రైవర్ ఉసురుతీసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా చొప్పదండిలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకున్నది.