తెగించి.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మళ్లీ వెనక్కి పోతున్నదనీ, కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యమాని ఆటో డ్రైవర్లకు ఆత్మహత్యలే శరణ్యంగా మారిందని ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మంద రవికుమార్ పేర్కొన్నారు.
నగరంలోని కొందరు ఆటోవాలాలు ట్రాఫిక్ నిబంధనలు, పోలీసుల సూచనలను తుంగలోకి తొక్కుతున్నారు. తమకు నిబంధనలు వర్తించబోవనే రీతిలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రయాణికులను చేరవేసే ఆటోలు పోలీసులు సూచించిన