కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రవ్యాప్తంగా ఆటోడ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, వీహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వ్యాల్ల హరీష్ రెడ్డి అన్నారు.
కోదాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను గురువారం ముందస్తుగా ఘనంగా నిర్వహించారు. కోదాడ మున్సిపాలిటీ పరిధిలో10వ వార్డు కౌన్సిలర్ మామిడి రామారావు కేక్ కట్ చేసి కేటీ�
తెగించి.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మళ్లీ వెనక్కి పోతున్నదనీ, కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యమాని ఆటో డ్రైవర్లకు ఆత్మహత్యలే శరణ్యంగా మారిందని ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మంద రవికుమార్ పేర్కొన్నారు.
నగరంలోని కొందరు ఆటోవాలాలు ట్రాఫిక్ నిబంధనలు, పోలీసుల సూచనలను తుంగలోకి తొక్కుతున్నారు. తమకు నిబంధనలు వర్తించబోవనే రీతిలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రయాణికులను చేరవేసే ఆటోలు పోలీసులు సూచించిన