కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు. శనివారం నారాయణపేట జిల్లా మాగనూరులో సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగా
‘సాపాటు ఎటూ లేదు.. పాటైనా పాడు బ్రదర్.. రాజధాని నగరంలో వీధీ వీధీ నీదీ నాదే బ్రదరూ..’ అన్నారు 1980లో వచ్చిన ‘ఆకలి రాజ్యం’ సినిమాలో ఆచార్య ఆత్రేయ. ఆనాడు ఆయన రాసిన ఈ గీతం 2024లో ఆటోవాలాల బతుకుల్లో కాంగ్రెస్ ప్రభుత్�
ఆటో డ్రైవర్లు కన్నెర్ర జేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ఉచిత బస్సు ప్రయాణ పథకంతో తమ బతుకులు రోడ్డునపడ్డాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల నిరసనలు తెలిపారు.
Free Bus | కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలతో తమ బతుకులు రోడ్డున పడ్డాయని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహాలక్ష్మి పథకంతో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆటోలకు గిరాకీ లేకుండా పోయ�
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమేమో కానీ తాము ఉపాధి కోల్పోతున్నామని ఆటోవాలాలు ఆందోళన చెందుతున్నారు. వెంటనే ఉచిత బస్సు ప్రయాణాన్ని రద్దు చేసి తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆటోడ్రైవ