ఆర్థిక ఇబ్బందులతో మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం ఇప్పలపల్లిలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్నది. ఎస్సై నరేశ్, మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప�
రాష్ట్రంలో ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ సర్కారు తెచ్చిన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఆటో డ్రైవర్ల ఉసురుతీస్తున్నది. కిస్తీలు కట్టకపోవడంతో ఫైనాన్స్ నిర్వాహకులు ఆటోను