విద్యా సంస్థల్లో 2026వ సంవత్సరంలో విదేశీ విద్యార్థుల ప్రవేశాలపై పరిమితిని ఆస్ట్రేలియా సడలించింది. 2025వ సంవత్సరంలో 2,70,000 మందికి మాత్రమే అనుమతి ఇచ్చింది. ఈ పరిమితిని సడలించి, అదనంగా 9 శాతం మంది విద్యార్థులను చేర�
16 ఏండ్ల లోపు వారు సామాజిక మాధ్యమాలు వినియోగించకుండా నిషేధాన్ని విధిస్తూ కొత్త చట్టాన్ని ఆస్ట్రేలియా పార్లమెంట్లో గురువారం ప్రవేశపెట్టారు. సోషల్ మీడియా వినియోగంపై ఇలా నిషేధం విధిస్తూ ఒక దేశం బిల్లు త�
విదేశీ విద్యార్థులపై ఆస్ట్రేలియా ప్రభుత్వం భారీ భారం మోపింది. విదేశీ విద్యార్థుల వీసా ఫీజును దాదాపు రెట్టింపు చేసింది. ఇంతకుముందు వీసా ఫీజు 710 ఆస్ట్రేలియా డాలర్లు ఉండగా, దాన్ని 1,600 ఆస్ట్రేలియా డాలర్లకు పె�
తమ దేశానికి వచ్చే విదేశీ విద్యార్థులు, తక్కువ నైపుణ్యం కలిగిన వర్కర్ల సంఖ్యను తగ్గించడానికి వీసా నిబంధనలను కఠినతరం చేస్తున్నట్టు ఆస్ట్రేలియా ప్రభుత్వం సోమవారం వెల్లడించింది.
ప్రవాస భారతీయురాలైన డాక్టర్ పర్విందర్ కౌర్ ఆస్ట్రేలియా ప్రభుత్వానికి జన్యు పరిశోధనలు, జీవ వైవిధ్యం గురించి సూచనలిచ్చే అత్యున్నత సలహా మండలిలో సభ్యురాలైంది.