గ్రామ సింహాలు స్వైరవిహారం చేస్తున్నాయి. పల్లె, పట్నం అన్న తేడా లేకుండా వీటి బెడద తీవ్రమైంది. ఇండ్ల నుంచి వీధిల్లోకి రావాలన్నా తడబాటే.. బైక్పై వెళ్తున్నప్పుడు కంగారు.. పిల్లలను పనుల మీద బయటకు పంపించాలన్నా
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం పరందోలి గ్రామంలో శనివారం రాత్రి పులి కుక్కలపై దాడిచేసింది. ఓ గుడిసెలో గొలుసులతో శునకాలను కట్టేసి ఉంచగా చంపేసింది. ఒకదాన్ని సగం వరకు తిని వదిలేసి వెళ్లింది.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామంలో పిచ్చికుక్కలు రెచ్చిపోయాయి. అదే గ్రామానికి చెందిన ఏడుగురిపై ఆదివారం ఉదయం దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. చేపూర్కు చెందిన వేల్పూల నర్సయ్య, కళ, పోసాని, ల�