హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. వరంగల్, హనుమకొండ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో 10వ తెలంగాణ స్టేట్ టోర్నీ �
భద్రాద్రి కొత్తగూడెంలో ఫిబ్రవరి 10వ తేదీన నిర్వహించను న్న రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ టోర్నీలో పాల్గొనే జిల్లా అండర్-10, 12, 14 బాల, బాలికల జట్ల ఎంపికలను ఆదివారం స్థానిక క్రీడా మైదానంలో నిర్వహిం
జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో హనుమకొండ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. అండర్-14, 16, 18, 20 విభాగాల్లో బాలికలు, బాలురు, పురు�
గచ్చిబౌలి స్టేడియం వేదికగా హైదరాబాద్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన టోర్నీలో యువ స్ప్రింటర్ నందిని పసిడి పతకంతో మెరిసింది. ఆదివారం మహిళల 100మీటర్ల రేసును నందిని 11.8 సెకన్లలో ముగించి స్వర్ణా