మృగశిర కార్తె ప్రవేశం సందర్భంగా బత్తిని కుటుంబం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపట్టిన చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం ఆదివారం ముగిసింది. సాయంత్రం వరకు వివిధ ప్రాంతాల నుంచి ఆస్తమా వ్యాధిగ్రస్తులు తరల�
మృగశిర కార్తెను పురస్కరించుకొని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో బత్తిని కుటుంబం అందించే చేప ప్రసాదం కోసం శనివారం జనం పోటెత్తారు. నగరం నలుమూలల నుంచే కాకుండా దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి ఆస్తమావ్యాధిగ్�
మృగశిర కార్తెని పురస్కరించుకొని ఆస్తమా వ్యాధిగ్రస్తులకు బత్తిని కుటుంబం ఈనెల 8న అందించే చేప మందు ప్రసాదం పంపిణీకి ఆర్అండ్బీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కౌంటర్లు �
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో వచ్చే నెల 8న ఉదయం11గంటలకు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు దివంగత బత్తిని హరినాథ్గౌడ్ తనయుడు అమర్నాథ్గౌడ్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సోమవారం ఆయన మాట్లాడా