ప్రజా వైద్యరంగంలో రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నది. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు సర్కారు దవాఖానలను బలోపేతం చేస్తున్నది. మరోవైపు జిల్లాకో మెడికల్ కళాశాలను తీసు
వైద్యారోగ్య శాఖలో మరో 1,061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు నియమితులు కానున్నారు. సోమవారం హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు వారికి నియామకపత్రాలన�