అస్సాం శాసనసభ సమావేశాలు జరిగేటపుడు ప్రతి శుక్రవారం ముస్లిం ఎమ్మెల్యేలు నమాజ్ చేయడం కోసం సభ కార్యకలాపాలకు రెండు గంటలపాటు విరామం ఇచ్చే నిబంధనను రద్దు చేసినట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చెప్పారు.
No Namaz Break In Assam Assembly | ముస్లిం శాసనసభ్యులకు ప్రతి శుక్రవారం నమాజ్ కోసం రెండు గంటలు విరామం ఇచ్చే దశాబ్దాల నాటి నిబంధనను రద్దు చేయాలని అస్సాం అసెంబ్లీ నిర్ణయించింది. ఇతర రోజుల మాదిరిగానే శుక్రవారం కూడా సభా కార్యకల�
ఒలింపిక్స్లో తమ రాష్ట్రం అమ్మాయి చరిత్ర సృష్టించడాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకున్నారు అస్సాం ఎమ్మెల్యేలు. దీనికోసం అసెంబ్లీ సమావేశాలను 30 నిమిషాల పాటు వాయిదా వేశారు. టోక్యో ఒలింపిక్స్లో భాగంగ�