పాతకక్షల నేపథ్యంలో ఈ నెల 20న అసిఫ్నగర్లో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. సౌత్వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు, అసిఫ్నగర్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి మంగళవారం ఈ కేసు వివరాలను మీడియ�
Hyderabad | ఆస్తి వివాదంతో ఉరేసుకున్న ఓ వ్యక్తికి డయల్ 100 ఊపిరి పోసింది. సకాలంలో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసు సిబ్బంది.. ఉరేసుకున్న వ్యక్తి ప్రాణాలను కాపాడి, ఆ కుటుంబంలో సంతోషాన్ని నింపారు. ఈ ఘటన
మెహిదీపట్నం : అన్నతో గొడవ పడ్డ ఓ వ్యక్తి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఇది గమనించిన భార్య ఇరుగుపొరుగు వారిని కేకలు వేసి పిలిచింది. వారెవ్వరూ స్పందించక పోవడంతో 100 డయల్కు కాల్
మెహిదీపట్నం : గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం అయిన సంఘటన ఆసిఫ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే…..మెహిదీపట్నం దిల్షాద్నగర్కాలనీలో గుర్తు తెలియని వ్యక్తి