25వ ఏషియన్ రోయింగ్ చాంపియన్షిప్స్లో భారత రోయర్లు సత్తా చాటారు. ఈ నెల 16 నుంచి 19 దాకా జరిగిన పోటీల్లో భారత్ 3 స్వర్ణాలు, 5 రజతాలతో పాటు 2 కాంస్యాలు సాధించి అద్భుత ప్రదర్శన చేసింది. ఈ టోర్నీ చరిత్రలో తొలిసారి
బాన్ చాంగ్ (థాయ్లాండ్): ఆసియా రోయింగ్ చాంపియన్షిప్లో భారత సీనియర్ రోవర్ అర్వింద్ సింగ్ పసిడి పతకం కైవసం చేసుకున్నాడు. థాయ్లాండ్ వేదికగా ఆదివారం జరిగిన పురుషుల స్కల్స్ ఫైనల్ రేసును అర్విం�
Gold Medal | ఆసియా రోయింగ్ ఛాంపియన్షిప్ చివరి రోజు కూడా భారత రోవర్లు మెరిశారు. ఈ టోర్నీలో చివరి రోజైన ఆదివారం నాడు భారత క్రీడాకారులు ఒక బంగారు పతకంతోపాటు మూడు రజత పతకాలు సాధించారు.