బాన్ చాంగ్ (థాయ్లాండ్): ఆసియా రోయింగ్ చాంపియన్షిప్లో భారత సీనియర్ రోవర్ అర్వింద్ సింగ్ పసిడి పతకం కైవసం చేసుకున్నాడు. థాయ్లాండ్ వేదికగా ఆదివారం జరిగిన పురుషుల స్కల్స్ ఫైనల్ రేసును అర్విం�
Gold Medal | ఆసియా రోయింగ్ ఛాంపియన్షిప్ చివరి రోజు కూడా భారత రోవర్లు మెరిశారు. ఈ టోర్నీలో చివరి రోజైన ఆదివారం నాడు భారత క్రీడాకారులు ఒక బంగారు పతకంతోపాటు మూడు రజత పతకాలు సాధించారు.