దేశంలో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. 2018 లో 2,967గా ఉన్న పులుల సంతతి 2022 నాటికి 3,682కు పెరిగింది. శనివారం అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్రం ఈ గణాంకాలను విడుదల చే సింది.
ఉత్తరాఖండ్లో ఉన్న ప్రముఖ నేషనల్ పార్క్ జిమ్ కార్బెట్( Jim Corbett ) పేరును రామ్గంగా మార్చే అవకాశం ఉన్నదని ఈ టైగర్ రిజర్వ్ డైరెక్టర్ బుధవారం వెల్లడించారు.
న్యూఢిల్లీ: రైతుల నిరసనతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. పంజాబ్, హర్యానాలో ఆదివారం నుంచి ఖరీఫ్ ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని తెలిపింది. పంజాబ్, హర్యానాలో రైతుల నుంచి ఖరీఫ్ ధాన్యం సేకరణ శుక్రవారం నుంచి