ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉన్న ముంబై ఇండియన్స్ 18వ ఎడిషన్లో టైటిల్ వేటకు శ్రీకారం చుట్టింది. రెండు వరుస పరాభవాల అనంతరం ఆ జట్టు.. సోమవారం వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో డిఫెండింగ్ చ
దేశీయ ఎగుమతులు వరుసగా మూడో నెలా పడిపోయాయి. గత నెల 36.43 బిలియన్ డాలర్లకే పరిమితమయ్యాయి. నిరుడుతో పోల్చితే ఈ జనవరిలో 2.38 శాతం తగ్గినట్టు సోమవారం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు చెప్తున్నాయ�
సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) కేటాయింపులోనూ తెలంగాణపై కేంద్రం తీవ్ర వివక్ష చూపిందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కేంద్రం తాజాగా ప్రకటించిన సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కుల్లో (ఎ
తాను బీజేపీలో చేరడం లేదని కాంగ్రెస్కు రాజీనామా చేసిన కేంద్ర మాజీ మంత్రి అశ్వనీ కుమార్ స్పష్టం చేశారు. అలాంటి ఆలోచన కూడా తనకు లేదని, ఇప్పటి వరకూ తాను ఏ బీజేపీ నేతను కూడా కలుసుకోలేదని స్పష�