తెలంగాణ పండరీపురంగా ప్రసిద్ధిగాంచిన సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని పాండురంగస్వామి దేవాలయం ఆషాఢ ఉత్సవాలకు సిద్ధమైంది. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి ప్రతిరూపమే పాండురంగడుగా భక్తుల చేత కీర్తించబడి
ఆషాఢం అరుదెంచి గ్రీష్మ తాపం చల్లారే వేళలో.. పచ్చదనం పరుచుకున్న నెలవులో.. పండరినాథుడు కొలువుదీరిన కోవెలలో.. ఓ అమృత నాదం పల్లవిస్తుంది. అది భక్తి యుక్తం.. ముక్తి ప్రధానం! ఒక గొంతు నుంచి రమ్యమైన రామనామం. మరో గళం �
ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి, శయన ఏకాదశి అని పిలుస్తారు. ఆనాటినుంచి నాలుగు మాసాలు విష్ణుమూర్తి యోగనిద్రలో ఉంటాడు. ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటారు.