అవసరానికి ఆసరా పింఛన్ అండగా నిలుస్తున్నది. తెలంగాణ రాక ముందు రూ.200 ఉన్న పింఛన్ వారికి పెద్దగ ఆసరా అయ్యేది కాదు. అవి కూడా అప్పుడప్పుడు వచ్చి ఇచ్చేవారు.
పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ మంథనిలో లబ్ధిదారులకు పింఛన్ మంజూరుపత్రాలు, ఐడీ కార్డుల పంపిణీ మంథని, సెప్టెంబర్ 3: ప్రభుత్వం ఆసరా పథకం కింద పింఛన్లు మంజూరు చేస్తూ అభాగ్యులకు భరోసానిస్తున్నదని
వికారాబాద్ జిల్లాలో ఆసరా పింఛన్దారుల సంఖ్య లక్ష దాటింది. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 92,171 మందికి పింఛన్ అందుతుండగా.. కొత్తగా మరో 25,121 మందికి ప్రభుత్వం పింఛన్ మంజూరు చేసింది. దీంతో మొత్తం జిల్లాలో 1,17,292 మందిక