పార్లమెంటు ఎన్నికలకు రాష్ట్ర బీజేపీ (BJP) సమాయత్తమవుతున్నది. అందరి కంటే ముందే అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించిన పార్టీ అధిష్టానం ఆ దిశగా చర్యలు ప్రారంభించింది.
ఎంపీ అర్వింద్కు దమ్ముంటే అతడు చేసిన అభివృద్ధి ఏమిటో, తెచ్చిన నిధులు ఎన్నో చెప్పాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సవాల్ విసిరారు. ఆ తర్వాతే గ్రామాల్లో అడుగు పెట్టాలన్నారు. వివిధ పార్టీల కార్యకర్తలు శన�
పీవీ సింధు| స్టార్ షెట్లర్ పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్లో శుభారంభం పలికింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ తొలి మ్యాచ్లో ఇజ్రాయిల్ షట్లర్పై ఘన విజయం సాధించింది.
ఆదిలాబాద్ రూరల్ : హ్యాండ్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 23 నుంచి 27 వరకు ఢిల్లీలో నిర్వహించనున్న జూనియర్ బాయ్స్ నేషనల్ హ్యాండ్బాల్ పోటీలకు రెఫరీగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆశ్రమ