జిల్లా స్థాయి పోటీల్లో కళాకారులు ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో రాణించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా స్థాయి యూత్ ఫెస్టివల్ను కలెక�
ప్రభుత్వ పాఠశాలల గోడలపై జీవ, సాంఘిక శాస్త్రం ఉట్టిపడేలా కళాత్మక చిత్రాలను రూపొందిస్తూ స్కూళ్ల రూపురేఖలనే మారుస్తున్నాడు ఓ ఉపాధ్యాయుడు. వివిధ రంగులతో విద్యార్థులను కట్టిపడేసేలా అద్భుత కళాఖండాలు వేస్త�
డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ 1969 నుంచి ఆకాశవాణి, 1979 నుంచి దూరదర్శన్తో పాటు పలు సినిమాలకు గీత రచయితగా సుపరిచితులు. వడ్డేపల్లి ఆరు దశాబ్దాల తెలంగాణ పోరాట చరిత్రను 60 నిమిషాల వ్యవధిలోనే ప్రత్యక్ష గోచరమయ్యేటట్లు