వేములవాడ రూరల్ : స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని సిపాయిల తిరుగుబాటుకు గుర్తుగా ఝాన్సీ లక్ష్మీబాయి, మహాత్మాగాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్సింగ్, ఆజాద్ చంద్రశేఖర్, బాలగంగాధర్ తిలక్ తదితర స్వాతంత్య్ర సమరయోధులు భరతమాత దాస్య శృంఖలాలు తెంచుతున్నట్టు రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అగ్రహారం డిగ్రీ కళాశాల ఇంగ్లిష్ అధ్యాపకుడు నీలం శ్రీనివాస్ ఇసుకతో వేసిన అద్భుత కళాఖండం.