విద్యుత్ శాఖలోని ఆర్టిజన్ల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ హుజూర్నగర్ విద్యుత్ సబ్ డివిజన్ కార్యాల యం ఎదుట ఆర్టిజన్ ఉద్యోగులు చేపట్టిన నిరసన కార్యక్రమం మంగళవారం నాటికి 7వ రోజు కు చేరింది.
విద్యుత్తు రంగంలో పనిచేస్తున్న ఆర్టిజన్ల సమ్మె కొనసాగుతున్నది. ఖమ్మం జిల్లా పాల్వంచ కేటీపీఎస్ ప్రాంగణం, మధిర డివిజన్ కార్యాలయంలో ఆర్టిజన్లు కొనసాగిస్తున్న సమ్మె ఆదివారం ఐదోరోజుకు చేరింది.
విద్యుత్ రంగంలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులను ఏపీఎస్ఈబీ రూల్స్ ప్రకారం పర్మినెంట్ చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టిజన్ జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్న సమ్మె శుక్రవారం మూ