తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులు పోరుబాట పట్టారు. సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్ప వేరే మార్గం లేదంటూ తొమ్మిది సంఘాలు ఏకతాటిపైకి వచ్చి జేఏసీ ఏర్పడి ఉమ్మడి �
ఎన్పీడీసీ ఎల్లో విధులు నిర్వర్తిస్తున్న ఆర్టిజన్ కార్మికులు పోరుబాట పట్టారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడం లేదని సర్కారుపై సమరానికి సన్నద్ధమయ్యారు. దీనిలో భాగంగా మంగళవారం హైదరాబాద్లోని సెక్
తెలంగాణ రాక ముందు విద్యుత్ శాఖ కార్మికులు రెక్కాడితే గానీ డొక్కాడని స్థితిలో బతికారు. అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్వరాష్ట్రంలో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ వీరి
ఈ నెల 14 నుండి నిర్వహించనున్న ఆర్టిజన్ కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ రామన్నపేట మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ ఆవరణలో సమ్మె పోస్టర్ను గురువారం ఆవిష్కరించారు.
విద్యుత్తు సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులను కన్వర్షన్ చేయాలని తెలంగాణ విద్యుత్తు ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ కే ఈశ్వర్రావు, రాష్ట్ర కన్వీనర్ ఎంఏ వజీర్లు ప్రభుత్వాన్న�
Artisan | విద్యుత్తు సంస్థల్లో పనిచేసే ఆర్టిజన్లు 2016 వరకు కాంట్రాక్టు ఉద్యోగులు. వారి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండేది. విద్యుత్తు సంస్థల యాజమాన్యాలకు, ఉద్యోగులకు మధ్యన కాంట్రాక్టర్ ఉండేవాడు. దీంతో కాంట్రాక