మంజీరా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై మోహన్ రెడ్డి సూచించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత మూడు రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తుండటంతో కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మం�
అధిక వర్షాల తో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వరద నీరు చేరడం, కడెం ప్రాజెక్టు నుండి వరద నీటి వల్ల గేట్లు ఎత్తి దిగువ ప్రాంతానికి వదలడం మూలంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు గెట్లు ఎత్తి నీళ్లు కిందకు వదిలే అవకాశం ఉందని ఎల�
గ్రేటర్లో మళ్లీ వరుణుడు విజృంభించాడు. ఉపరితల ఆవర్తనా నికి తోడు షియర్జోన్ ప్రభావంతో శుక్రవారం ఉదయం మొదలైన వాన అర్ధరా్రత్రి వరకు కురుస్తూనే ఉంది. ఎడతెరిపి లేని వానతో రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ�
గ్రేటర్ హైదరాబాద్లో బుధవారం ఆరో రోజు పట్టణ ప్రగతి కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. 30 సర్కిళ్లలోని 150 వార్డులు.. 425 కాలనీల్లో పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టారు. స్థానికులతో మాట్లాడి ప్రజా సమస్యల పరిష్కారాని�