ద్రోణాచార్యుడి మట్టి ప్రతిమనే గురువుగా మలుచుకుని తన విలువిద్య విన్యాసాలతో పాండవులను ఆశ్చర్యచకితుల్ని చేసిన ఏకలవ్యుడి ఘనమైన వారసత్వం.. పక్షి కంటిని గురిపెట్టి కొట్టిన అర్జునుడి వీరత్వం ఉన్న విలువిద్య (
ఆసియా కప్ ఆర్చరీ టోర్నీలో భారత్ పది పసిడి పతకాలపై గురి పెట్టింది. రికర్వ్, కాంపౌండ్, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లలో భారత ఆర్చర్లు తుది పోరులో నిలిచి తమకు తిరుగులేదని చాటిచెప్పారు. గురువారం జరిగిన వేర్వే�
ఆసియా కప్ స్టేజ్-2 ఆర్చరీ ర్యాంకింగ్ టోర్నీలో కాంపౌండ్ విభాగంలో అన్ని పతకాలపై భారత ఆర్చర్లు కన్నేశారు. ఫైనల్ పోరుతోపాటు, కాంస్య పతక పోరులో ముగ్గురు భారత ఆర్చర్లు ఉండడంతో మూడు పతకాలు మనకే దక్కే అవకాశ�
సైదాబాద్ జువెనైల్ హోమ్కు చెందిన బాలుడు రాష్ట్ర స్థాయి ఆర్చరీ టోర్నీకి ఎంపికయ్యాడు. రాష్ట్ర ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 24న కరీంనగర్లో జరిగే టోర్నీలో సదరు బాలుడు బరిలోకి దిగుతున్నాడు.