ఈ ఏడాది గ్వాంగ్జు (కొరియా) వేదికగా జరగాల్సి ఉన్న ప్రపంచ ఆర్చరీ చాంపియన్షిప్లో పతకాలు కొల్లగొట్టాలనే ప్రణాళికలో ఉన్న భారత ఆర్చర్లు.. అందుకు గాను మంగళవారం నుంచి మాడ్రిడ్ వేదికగా మొదలుకానున్న ప్రపంచకప్�
జాతీయస్థాయి ఆర్చరీ పోటీల్లో కొల్లూరు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు సత్తాచాటారు. గత రెండు రోజులుగా కొల్లూరులో జరుగుతున్న పోటీలు మంగళవారంతో ముగిశాయి. ఈ టోర్నీలో 20 రాష్ర్టాలకు చెందిన దాదాపు 150 మందిక
ఆసియా కప్ స్టేజ్-2 వరల్డ్ ర్యాంకింగ్ టోర్నీలో భారత ఆర్చర్లు పతకాల పంట పండించారు. కాంపౌండ్ విభాగంలో తమదైన ఆధిపత్యం ప్రదర్శిస్తూ మన ఆర్చర్లు 14 పతకాలు కొల్లగొట్టారు. ఇందులో ఏడు స్వర్ణాలు సహా ఐదు రజతాలు,
పారిస్: ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-3లో భారత మహిళల రికర్వ్ టీమ్ ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన టీమ్ ఈవెంట్ సెమీస్లో దీపికా కుమారి, అంకితా భక్త్, కోమలికా బారీతో కూడిన భారత త్రయం 6-2తో ఫ్రాన్స
గ్వాటెమాల సిటీ: భారత స్టార్ ఆర్చర్లు అతాను దాస్, దీపిక కుమారి నిలకడైన ప్రదర్శనతో ప్రపంచకప్ రికర్వ్ వ్యక్తిగత విభాగాల్లో సెమీస్ చేరారు. గతేడాది వివాహం చేసుకున్న అతాను, దీపిక దాదాపు రెండేండ్ల తర్వాత �