పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పించినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోన�
ఈ నెల 21న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బీచుపల్లి పుణ్యక్షేత్రంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి అర్చక, ఉద్యోగ ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ను బుధవారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సచివాలయ�
సమితి కన్వీనర్ పరాశరం రవీంద్రాచార్యులు వెల్లడిఅమీర్పేట్, జూలై 29: తెలంగాణ రాష్ట్ర అర్చక, ఉద్యోగ ఐక్య కార్యాచరణ సమితి ఇకనుంచి టీఎన్జీవోకు అనుబంధంగా పనిచేస్తుందని సమితి కన్వీనర్ పరాశరం రవీంద్రాచార్య�
హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): జీవన వ్యయం పెరిగినందున అర్చకుల గౌరవభృతిని రూ.6,000 నుంచి రూ.10 వేలకు పెంచాలని తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది. మరో 2,000 మంది అర్చక ఉద్యోగులకు గ్రా�