ఆరావళి పర్వత శ్రేణిలో మూడవ వంతు పర్యావరణ ముప్పును ఎదుర్కొంటున్నదని ఓ స్వతంత్ర సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఆరావళి పర్వత పరిక్షణ సమితి ‘వీ ఆర్ ఆరావళి’ ఇందుకు సంబంధించి శాటిలైట్ డాటాను శనివారం విడుదల చ
ఆరావళి పర్వతాలపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిర్వచనానికి తాము ఇచ్చిన ఆమోదాన్ని నిలిపివేస్తున్నట్టు సుప్రీంకోర్టు సోమవారం ప్రకటించింది. పర్యావరణ పరంగా పలు రాష్ర్టాలకు రక్షణ కవచంగా ఉన్న ఆరావళి పర్వతాలపై �
ప్రపంచంలోనే పురాతనమైన పర్వత శ్రేణులుగా పిలిచే ఆరావళి ఆగమవుతున్నది. దేశానికి వాయవ్య ప్రాంతంలో ఉన్న ఈ పర్వత శ్రేణుల్లో గడిచిన కొన్నేండ్లుగా జరుగుతున్న మైనింగ్, మానవ కార్యకలాపాలు ఇప్పటికే తీవ్ర ఆందోళన క