రాష్ట్రం ఏర్పడిన తర్వాత తలసరి ఆదాయం రెట్టింపయిందని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. రాష్ట్రంలో 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతున్నదని చెప్పారు. వరిసాగులో దేశంలోనే తెలంగాణ (Telangana) అగ్రస్థానంలో �
మంత్రి కేటీఆర్ కృషితో మధ్యమానేరు రిజర్వాయర్లో రూ.1300 కోట్లతో 367 ఎకరాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆక్వాహబ్ ఏర్పాటు చేయడం ఈ ప్రాంత ప్రజలకు వరమని ముదిరాజ్ మహాసభల రాష్ట్ర ఉపాధ్యక్షుడు పర్ష హన్మాండ్లు పేర్క�
మంత్రి కేటీఆర్ (Minister KTR) సిరిసిల్ల జిల్లాలో (Sircilla) పర్యటిస్తున్నారు. తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. తంగళ్లపల్లి మండలంలో�
కార్మిక, ధార్మిక క్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా మత్స్య సంపదకు నిలయంగా మారుతున్నది. జిల్లాలోని శ్రీ రాజరాజేశ్వర జలాశయ కేంద్రంగా నీలి విప్లవానికి నాంది పలుకనున్నది. ఇప్పటికే ఉచిత చేప పిల్లల పంపిణీతో �