అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ దేశంలోని టెక్ కంపెనీల అధిపతులను సూటిగా ప్రశ్నించారు. విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం ఇక చాలు అని, ఇకపై స్వదేశానికి రావాలని చెప్పారు.
అమెరికాలో అమ్ముడుకానున్న ఐఫోన్లలో భారత్లో తయారైనవే అత్యధికంగా ఉండనున్నాయని యాపిల్ సీఈవో టిమ్ కుక్ వెల్లడించారు. వరుసగా ఏడో త్రైమాసికంలోనూ చైనాలో ఐఫోన్ల అమ్మకాలు తగ్గుముఖం పట్టడంతో సంస్థ ప్రత్యామ
Tim Cook | ఇటీవల సోషల్ మీడియా వినియోగం బాగా పెరిగింది. సినిమా తారలు, పారిశ్రామికవేత్తలు సైతం సోషల్ మీడియాలో తాలుంటున్నాయి. దీంతో వీటి ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ వస్తున్నారు. అయితే, తడువుగా కొందరు పలు�
గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం యాపిల్.. భారత్లో తమ తొలి స్టోర్ను తెరిచింది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లో సంస్థ సీఈవో టిమ్ కుక్ చేతులమీదుగా మంగళవారం ప్రారంభమైంది.
యాపిల్ సీఈవో టిమ్ కుక్ వేతనంలో భారీ కోత పడింది. ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితులు నిరాశాజనకంగా ఉండటంతో ఈ ఏడాదికిగాను ఆయన వేతనం 40 శాతం లేదా 35 మిలియన్ డాలర్ల మేర తగ్గనున్నది.