గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) సమావేశాన్ని 7న నిర్వహించనున్నారు. బోర్డు చైర్మన్ రెండు తెలుగు రాష్ర్టాలకు సమాచారం అందజేశారు. రెండు రాష్ర్టాల అభిప్రా యం మేరకు సమావేశ తేదీని నిర్ణయించాల్సి ఉంటుం
ఏపీ అధికారుల గైర్హాజరు కారణంగా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) సమావేశం వాయిదా పడింది. మంగళవారం జలసౌధలోని జీఆర్ఎంబీ సమావేశం జరగాల్సి ఉన్నది.
కోర్టు ధికరణ కేసులో ఏపీ అధికారులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మార్గదర్శి చిట్ఫండ్స్, దాని ఎండీలపై కఠిన చర్యలు తీసుకోవద్దంటూ మార్చి 21న జారీ చేసిన ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువుర