బాలు, స్నేహ హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్న సినిమా ‘నీ వెంటే నేను’. అన్వర్ దర్శకుడు. వెంకట్రావ్ మోటుపల్లి నిర్మాత. అక్టోబర్ 6న ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుంది.
ఉత్తరప్రదేశ్లోని (Uttar Pradesh) హాపూర్లో (Hapur) ఓ వ్యక్తి గుడిలో నమాజ్ (Namaaz) చేశాడు. దీంతో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం వేకువజామున హాపూర్లోని ఛండీ ఆలయంలో (Chandi temple) అమ్మవారికి తొలి పూజ జరుగుతు�
ఛత్తీస్గఢ్లో అక్రమ మద్యం అమ్మకాల కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తున్నది. కాంగ్రెస్ నేత రాయ్పూర్ మేయర్ ఎయాజ్ దేబర్ సోదరుడు అన్వర్, ఐఏఎస్ అధికారి అనిల్ తుటేజా మద్యం సిండికేట్లో కీలకప్రాత పోషించ�