స్కై బాబ ‘దిలేర్’ కవిత్వాన్ని ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్ ఈ నెల 17న ఆవిష్కరిస్తా రు. సుందరయ్య భవన్లో జరిగే కార్యక్రమానికి డాక్టర్ పసునూరి రవీందర్ అధ్యక్షత వహిస్తారు. కె.శివారెడ్డి, అల్లం నారాయణ, వేణు ఊడుగుల, అన్వర్, కోయి కోటేశ్వరరావు, జమీలా నిషాత్ పాల్గొంటారు.
– కవిసంగమం
డాక్టర్ పసునూరి రవీందర్ రచించిన ‘పోటెత్తిన పాట’ తెలంగాణ ఉద్యమపాట పుస్తకాన్ని ఈ నెల 16న సుందరయ్య విజ్ఞాన కేం ద్రంలో గద్దర్ ఆవిష్కరిస్తారు. నలిగంటి శరత్, సుద్దాల అశోక్ తేజ, గోరటి వెంకన్న, ఆచార్య పిల్లలమ ర్రి రాములు, విమలక్క, జగన్ రెడ్డి, కోయి కోటేశ్వరరావు, పొన్నాల బాలయ్య, చింతల యాదగిరి, యోచన, మాట్ల తిరుపతి తదితరులు పాల్గొంటారు.
-భూమి బుక్ ట్రస్ట్