“కార్తికేయ-2’ కథ చెప్పినప్పుడే అద్భుతంగా అనిపించింది. ముఖ్యంగా కృష్ణతత్వ నేపథ్యం బాగా నచ్చింది’ అని చెప్పింది అనుపమ పరమేశ్వరన్. ఆమె నిఖిల్ సరసన కథానాయికగా నటించిన ‘కార్తికేయ-2’ ఇటీవలే ప్రేక్షకుల ముందు
చందూ మొండేటి (Chandoo Mondeti) డైరెక్ట్ చేసిన కార్తికేయ 2 (Karthikeya 2) ఆగస్టు 13న థియేటర్లలో గ్రాండ్గా విడుదలైంది. కాగా ఈ చిత్రం తొలి రోజు నుంచిమంచి టాక్తో స్క్రీనింగ్ అవుతూ నిఖిల్ టీంతో జోష్ నింపుతోంది.
‘మా సినిమాకు ప్రేక్షకులు వందకు వంద మార్కులు వేశారు. మూడేళ్లు మేము పడిన కష్టాన్ని మర్చిపోయే విజయాన్ని అందించారు’ అన్నారు నిఖిల్. ఆయన హీరోగా నటించిన సినిమా ‘కార్తికేయ 2’ శనివారం ప్రేక్షకుల ముందుకొచ్చి మం
‘భారతీయ పురాణేతిహాసాలు, చరిత్రలో ఎన్నో తెలియని రహస్యాలున్నాయి. వాటి ఆధారంగా కథల్ని తయారుచేసుకుంటే అద్భుత చిత్రాలవుతాయి’ అని అన్నారు నిఖిల్. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘కార్తికేయ-2’. చందు మొండ
‘కార్తికేయ’, ‘ప్రేమమ్’ చిత్రాలతో దర్శకుడిగా తన ప్రత్యేక శైలిని చూపించారు చందూ మొండేటి. నిఖిల్ హీరోగా ఆయన రూపొందించిన సినిమా ‘కార్తికేయ 2’. అనుపమా పరమేశ్వన్ నాయికగా నటించింది. పీపుల్స్ మీడియా ఫ్యాక�