నాగారం మండలం పసునూరు గ్రామానికి చెందిన మందడి వెంకటేశ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పొందారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశోధన ఉమ్మడి ప్రవేశ పరీక్ష 2021లో వెంక�
ప్రశాంత్ కార్తీ, మిస్తీ చక్రవర్తి, కార్తీక్ రాజు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘అను’. హారర్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సందీప్ గోపిశెట్టి ఈ చిత్రాన్ని రూపొందించారు. తేజస్వి క్రియేటివ్ వర్క్స్ �
అల్మటి: భారత యువ రెజ్లర్లు అన్షు మాలిక్, సోనమ్ మాలిక్ అద్భుత ప్రదర్శనతో టోక్యో ఒలింపిక్స్లో చోటు దక్కించుకున్నారు. శనివారం ఇక్కడ జరిగిన ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో ఫైనల్స్ చేరి ఈ ఏడాది జరిగే వి