Crime news | కృష్ణ జింక పుర్రెను అక్రమంగా తీసుకెళ్తూ ఓ అమెరికన్ పట్టుబడ్డాడు. కొమ్ములతో కూడిన పుర్రెను తన దేశానికి తీసుకెళ్తే ప్రయత్నంలో అతడు కస్టమ్స్ అధికారులకు పట్టబడ్డాడు. దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగా
పర్యాటకులను కనువిందు చేసే కృష్ణ జింకలు రైతుల పాలిట మాత్రం శాపంగా మారాయి. నారాయణపేట జిల్లా మక్తల్, మాగనూరు, కృష్ణా మండలాల్లో కృష్ణ జింకల బెడద తీవ్ర స్థాయిలో ఉన్నది.
అడవిలో నుంచి పొలాల్లో మేయడానికి వచ్చిన ఓ మనుబోతును వేటగాళ్లు హతమార్చారు. ఈ ఘటన మండలంలోని చెన్నాపూర్ ఫారెస్ట్ బీట్ పరిధిలో మంగళవారం చోటుచేసుకున్నది. గాంధారి రేంజ్ అధికారి రవిమోహన్ తెలిపిన వివరాల ప�
వేటగాళ్లు అమర్చిన ఉచ్చుకు ఓ దుప్పి బలైంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి శివారు సింగరేణి ఓసీలో ఈ ఘటన చోటుచేసుకొన్నది. ఫారెస్ట్ రేంజర్ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం..