సంగారెడ్డి అర్బన్, ఫిబ్రవరి 22 : సంగారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులు కేటాయించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతూ మంగళవారం మున్సిపల్ ఆవరణలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసారు. మ
మణుగూరు : భూమి కోసం భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్నట్లు జీవో జారీ చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ మణుగూరులో
చింతకాని : దళితబంధు పైలెట్ ప్రాజెక్టులో భాగంగా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలాన్ని ఎంపిక చేయడం పట్ల జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్ దళితసంఘాల నాయకులతో కలసి తెలంగాణ సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభ�
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం | దళితబంధు పథకం అమలుపై హర్షం వ్యక్తం చేస్తూ.. ఎస్సీ కులస్తులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన కార్యక్రమంలో �
సీఎం కేసీఆర్ | ప్రైవేట్ టీచర్లకు ప్రతి నెల ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యం, నెలకు 2,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్నందుకుగాను ప్రైవేట్ టీచర్ల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తవముతున్నాయి.