ప్రజా శ్రేయస్సును కోరే బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైన మ్యానిఫెస్టోను రూపొందించింది. రాష్ట్రం రాక ముందు ఒక్కో వ్యక్తికి నాలుగు కిలోల బియ్యమే ఇచ్చేవారు. అవి దొడ్డు బియ్యం.. నూకలు కలిసినవి, మెరిగలు, మట్టి పెడ్�
ఉద్యమ ఆకాంక్షల నుంచి పురుడుపోసుకున్న భారత రాష్ట్ర సమితి తాజా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రూపొందించిన మ్యానిఫెస్టో.. ప్రజల మ్యానిఫెస్టోగా సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
నగరాభివృద్ధే కాదు ఆకలితో ఉన్న పేదల కడుపు నింపాలన్న సంకల్పంతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అన్నపూర్ణ పథకానికి శ్రీకారం చుట్టింది. ఐదు రూపాయలకే భోజనం అందిస్తోంది. ప్రతి రోజూ మధ్యాహ్నం 12 గంటలక
ప్రతి సోమవారం కరీంనగర్ కలెక్టరేట్లో జరిగే ప్రజావాణికి వచ్చి పోయే వారి ఆకలి తీరుస్తున్నది ‘అన్నపూర్ణ’ పథకం. బల్దియా, అక్షయపాత్ర స్వచ్ఛంద సంస్థ సంయుక్తాధ్వర్యంలో వారికి కడుపు నిండా భోజనం పెట్టి పంపుతు