ఆకలితో అలమటించే వాళ్లకు కడుపు నిండా భోజనం పెట్టాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ‘అన్నపూర్ణ’ కేంద్రాలను ఏర్పాటు చేసి పేదల పాలిట అక్షయపాత్రగా మలిచింది. కేసీఆర్ సంకల్పంతో 2014 నుంచి ఐదు రూపాయలకే �
గ్రేటర్లోని కొన్ని ప్రదేశాలల్లో ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా అన్నపూర్ణ కేంద్రాలు పనిచేయడం లేదని, త్వరలోనే సాధ్యాసాధ్యాలను పరిశీలించి వినియోగంలోకి తీసుకువస్తామని జీహెచ్ఎంసీ అధికారులు శుక్రవారం ఒక
అన్నపూర్ణ కేంద్రాలు భోజనశాలలుగా మార్పు ప్రైవేటు క్యాంటీన్లకు దీటుగా సౌలత్లు మంత్రి కేటీఆర్ ఆదేశాలతోకూర్చొని తినేలా ఏర్పాట్లు గ్రేటర్వ్యాప్తంగా 32 చోట్ల ఆధునీకరణ 8 నెలల్లో 1,76,14,332 మందికి భోజనాలు అన్నార�