తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి అందరి చూపు బీఆర్ఎస్ వైపే మళ్లిందని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు.
ఉమ్మడి జిల్లాలో వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి వలసల జోరు పెరుగుతున్నది. ఏ ఊరికెళ్లినా బీఆర్ఎస్ అభ్యర్థులకు జనం బ్రహ్మరథం పడుతుండడంతో పాటు అభివృద్ధిలో తాము సైతం భాగస్వాములమవుతామంటూ గులాబీ తీర్థ�
గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. సోమవారం చేవెళ్ల నియోజకవర్గం పరిధిలోని షాబాద్ పీఆర్ఆర్ స్టేడియంలో, చేవెళ
జిల్లా వ్యాప్తంగా సీతారాముల కల్యాణం గురువారం కనుల పండువగా జరిగింది. ఎంపీ రంజిత్రెడ్డి చేవెళ్ల నియోజకవర్గంలోని వివిధ ఆలయాల్లో న్విహించిన కల్యాణాల్లో పాల్గొన్నారు. జిల్లాలోని ఇబ్రహీంపట్నం, షాద్నగర్