హనుమకొండలోని స్పందన మానసిక దివ్యాంగుల ఆశ్రమంలోగల గణనాథుడిని అనురాగ్ సొసైటీ చైర్మన్, కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు డాక్టర్ కె.అనితారెడ్డి దర్శించుకుని మానసిక దివ్యాంగులతో ప్రత్యేక పూజలు
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి సబితారెడ్డి తెలిపారు. ఖైరతాబాద్లోని రంగారెడ్డి జిల్లా సర్వసభ్య సమావేశం మంగళవారం చైర్పర్సన్ అనితారెడ్డి అధ్యక్షతన జరిగింది.
జిల్లా పరిషత్, రంగారెడ్డి జిల్లా స్థాయి సంఘ సమావేశాలు సోమ, మంగళవారాల్లో జిల్లా పురోభివృద్ధిని కాంక్షిస్తూ విజయవంతంగా జరిగాయి. మొదటి రోజైన సోమవారం ‘వ్యవసాయం, స్త్రీ-శిశు, సాంఘిక సంక్షేమం’లపై సమీక్ష జరుగ